Friday, April 27, 2012

కంప్యూటర్లు ఉపయోగించేటప్పుడు కళ్ళ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు!!!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.... కంప్యూటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర డివైజ్ లు ఎక్కువ సమయం ఉపయోగించేటప్పుడు కళ్ళకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన తలనొప్పి రావటం, కళ్ళు ఎండిపోయి ఎర్రబారి మంటలు పుట్టటం మరియు చూపు చెదిరినట్లు అవటం మన గమనించే ఉంటాం.

ఈ ఆధునిక డిజిటల్ ప్రపంపచం లో కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఉపయోగించేటప్పుడు కళ్ళకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ క్రింది చిత్రాలలో చూడండి: 



Related Posts Plugin for WordPress, Blogger...మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.


ధన్యవాదాలు